Saturday, January 7, 2012

తిరుప్పావై--23





పాశురము--23

23}మారి మలై ముழுఞ్జిల్ మన్ని క్కిడన్దుఱంగుమ్
శీరియశింగ మరివిత్తు త్తీవిழிత్తు,
వేరిమయిర్ పొంగ వెప్పాడుమ్ పేర్‌న్దుదఱి,
మూరి నిమిర్‌న్దు ముழఙ్గి ప్పుఱప్పట్టు,
పోదరుమా పోలే నీ పూవైప్పూవణ్ణా,  ఉన్
కోయిల్ నిన్ఱు ఇంగనే పోన్దరుళి, క్కోప్పుడైయ
శీరియ శింగాసనత్తిరున్దు, యామ్ వన్ద

కారియ మారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్! 

Thiruppavai in English - Pasuram 23

23}maari malai muzhainchil manni(k) kidandhu uRangum
seeriya singam aRivutru(th) thee vizhiththu
vEri mayir ponga eppaadum pErndhu udhaRi
moori nimirndhu muzhangi(p) puRappattu(p)
pOdharumaa pOlE nee poovaippoo vaNNaa un
kOyil ninRu iNGNGanE pOndharuLi(k) kOppudaiya
seeriya singaasanaththu irundhu yaam vandha
kaariyam aaraayndhu aruLElOr embaavaay

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 23.


23)
மாரி மலைமுழஞ்சில் மன்னிக்கிடத்துறங்கும்
சீரிய சிங்கம் அறிவுற்றுத் தீவிழித்து
வேரி மயிர்பொங்க எப்பாடும் பேர்ந்துதறி
மூரி நிமிர்ந்து முழங்கப் புறப்பட்டு
போதருமா போலே நீ பூவைப்பூ வண்ணா! உன்
கோயில் நின்று இங்ஙனே போந்தருளி கோப்புடைய
சீரிய சிங்கா சனத்திருந்து யாம்வந்த
காரியம் ஆராய்ந்து அருளேலோர் எம்பாவாய்.



గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు.వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు.ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .

అర్థము::
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు,మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము.చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.

No comments: