Wednesday, December 21, 2011

తిరుప్పావై--7






7)కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్

Thiruppavai in English -

Pasuram 7

7)Keechu keechu enru engum aanauchaathan kalandhu
Pesina Pecharavam kettilyo peyppennay!
Kaasum pirappum kalakalapp-k-kai perthu
Vaasanarumkuzhal aaichiar maththinaal
Osaipadutha thayir aravam kettilayo?
Nayaka-p-penn pillai! Naarayanan moorthy
Kesavanai-p-paadavum nee kette kidaththiyo!
Thesamudayai Thirav-el or empaavaai..

Thiruppavai in Tamil(திருப்பாவை தமிழில்)

திருப்பாவை பாசுரம் 7.

கீசுகீசு என்று எங்கும் ஆனைச்சாத்தான் கலந்து
பேசின பேச்சரவம் கேட்டிலையோ? பேய்ப்பெண்ணே!
காசும் பிறப்பும் கலகலப்பக் கை பேர்த்து
வாசநறும் குழல் ஆய்ச்சியர் மத்தினால்
ஓசை படுத்த தயிரரவம் கேட்டிலையோ?
நாயகப் பெண்பிள்ளாய்! நாராயணன் மூர்த்தி
கேசவனைப் பாடவும் நீகேட்டே கிடத்தியோ?
தேச முடையாய்! திறவேலோர் எம்பாவாய்.

భగవద్విషయము విలక్షనమైనది..దానిని క్రొత్తగా అనుభవించువారును..చాలా కాలముగా అనుభవించినవారును..
కుడా తన్మయులయి ఉందురు..భగవదనుభవము నిత్య నూతనముగా మోహపరచును మరియు అదే మొదటి అనుభావమువలె ఉండును..నిన్న మేల్కొల్పిన గోపికకు భగవదనుభవము క్రొత్త..మరి ఈ రోజు మేల్కొల్పుతున్న గోపిక భగవదనుభవము పరిచితమే . అయినా ఈ గోపిక మత్తెక్కి లేవక పురున్నది..ఈ ఏడో రోజున ఈమెని లేపుతున్నారు..బయట వున్నా శబ్దములు ను నిన్న ఉత్తిష్ఠ వినలేదు .
ఈ నాటి గోపిక విన్నది అయినాను ఈ గొపిక పరున్నది. " నిన్న మనము ఉత్తిష్టను లేపాము కదా ఇంక మనము కృషుని పాటలు పాడుకొంటు వెల్దాము లే అని లేపుతున్నరు..ఈ గోపికలు అందరు కలసి ఈ వ్రతము చేద్దమను కున్నరు అందులొ ఎవ్వరు లేకపొయినా వారి కి మంచిగా అనిపించధు కావునా వారు లేపుతున్నారు..నిన్న లేపామనుటకు గుర్తుగా వారు మూడు శబ్దాలు చెప్పారు..ఈ రోజు కూడా ఆ విదమైన శబ్దాలే వినిపిస్తున్నయని చెప్పుతున్నరు. ఈ పరున్న గోపికకు. ఏమి వినుట లేదా..ఏమి ఈ వెళ ఇంకాపడుకున్నావేమీ..అని అడిగిరి.
దీనిచె ప్రదానముగా మొదట చెయవలసినది శ్రవణము..ఇది శ్రవణాభక్థి కలవారు నిన్నా ఈ రోజు ఆశ్రయించుచున్నారు. అని మనకు తెలుస్తున్నది..మొదటిది అవ్యక్తమగు పక్షి శబ్దము..రెండవధి నాదప్రదానమఘు శంఖము శబ్దము..మూడవది హరి -హరి - హరి అన్న శబ్దమూ మనము విన్నాము కదా..ఈ రోజు కూడా అల్లానె వుంధి లే మనము వ్రతము చెసుకొడానికి వెల్దామని లెపుచున్నరు గోపికలతో కూడిన మన ఆండాళ్ తల్లి.

వేద పఠనం ప్రారంభించునపుడు ముందుగా " శ్రీ గుభ్యోనమః , హరి ఓం " అని అంటారు. నిన్నను మన గోపికను మేల్కొల్పుటతో మన వ్రతము ప్రారంభము అయినధి..అందుచే పక్షులు శబ్దములు..శంఖనాధము..హరి హరి అన్న శబ్దము వినబడుటలెదా అని అనుచున్నారు..పక్షులు శ్రీ గురు మూర్తులు..అందుచే శ్రీ గురుభ్యొనమః అనినట్లు భావించుచున్నరు..శంఖము హరి శబ్దము - హరి ఓం అనునట్లు భావించాలి.
ఈ విధముగా వ్రతారంబము చెసి ఈనాడు ఆ శ్రావణంలోని వైవిధ్యము ను వేరొక గోపికను లేపుచున్నారు.

No comments: